Tuesday 8 November 2016

మూత్రపిండాల్లో రాళ్ళు ఎందుకు వస్తాయంటే?

కొందరికి మూత్రం పోసెటప్పుడు విపరీతమైన మంటకలుగుతుంది. అంటే మీకు మూత్రపిండాలలో రాళ్ళు ఉన్నాయని అర్థం. మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడితే మీకు సమస్య నానాటికీ పెరిగిపోతుందని అర్థం.ఇలా జరుగటానికి కారణాలెమిటో తెలుసుకుందామా..!
అవి ఎలా ఏర్పడతాయంటే: 
1. ఆహారం ద్వారా మూత్రపిండాలలోకి ప్రవేశించిన కుళ్ళిన ఆహార పదార్ధ రూపమైన యూరిక్ ఆసిడ్ (మూత్రికామ్లము ) మూత్రపిండాల బలహీనత వల్ల మూత్రంతో కలసి బయటకు రాకుండా లోపలే వుండిపోయి రాళ్ళులాగా మారుతుంది.

2. మనం తినే ఆహారంలోని కా్ల్షియం అనబడే సున్నపు ధాతువు ఎప్పటికప్పుడు థైరాయిడ్ గ్రంధి ద్వారా ధాతురూపంగా మార్చబడుతూ ఎముకలకు చేరుకుంటుంది. అయితే థైరాయిడ్ గ్రంధి ఎప్పుడైతే బలహీనపడి రోగ గ్రస్తమవుతుందో ఆ మరుక్షణమే కాల్షియం అరిగించలేకపోవడంవల్ల, కరిగించలేకపోవడంవల్ల అది ఎక్కడిదక్కడే నిలవవుండిపోయి మూత్రపిండాలలో రాళ్ళుగా ఏర్పడుతుంది.
నివారణ: 
అలాంటి సందర్బ్హాల్లో ఆకులు తీసిన ముల్లంగి కాడలను తెచ్చి దంచి తీసిన రసం 20 గ్రాములు రెండు పూటలా సేవిస్తుంటే మూత్రపిండాలు, మూత్రాశయం, మూత్రనాళం మొదలైన చోట్ల ఏర్పడిన రాళ్ళు ముక్కలు ముక్కలుగా కరిగి పడిపోతాయి.

0 comments:

Post a Comment