Wednesday 12 October 2016

డెంగ్యూ గురించి తెలుసుకుందాం రండి..!


అమ్మో..డెంగ్యూనా అని ప్రతి ఒక్కరూ భయపడుతున్న అంటువ్యాధి డెంగ్యూ.ఇప్పుడు భారతదేశంలో ప్రజలను గడ గడలాడిస్తున్న అంటురోగాలో ముఖ్యమైనది.ఉష్ణదేశోత్పన్నమైన ప్రాంతాలలో,ఉప ఉష్ణదేశోత్పన్నమైన ప్రాంతాలలో ఇది బాగా ప్రబలుతుంది.దీనినే ఆంగ్లంలో ‘బ్రేక్ బోన్
ఫీవర్ ‘ అనికూడా అంటారు.ఈ వ్యాధి దెంగ్యూ వైరస్ వల్ల ఇది సోకుతోంది.దీనివల్ల జ్వరం, తలనొప్పి, నరల నొప్పులు,కొండరాల నొప్పులు, తట్టు మచ్చలు వస్తాయి.కొంత మందిలో చలా తక్కువ శాతం మంది దెంగ్యూ వ్యాధి సోకి రక్తస్రావం, రక్తపట్టికల శాతం పూర్థిగా తగ్గిపోవటం వంటివి జరుగుతాయి.అలాగె
కొన్నిసార్లు రక్తంలోని ప్లాజ్మా కారే అవకాశాలున్నాయి.ఈ వ్యాధి డెంగ్యూ షాక్ సిండ్రోం లొనికి కూడా మెల్ల మెల్లగా చేరుస్తుంది.ఇది చాలా ప్రణాంతకమైన వ్యాధి.ఈ డెంగ్యూ వ్యాధి దోమల వల్ల కకుగుతోంది.ముఖ్యంగా ఆఎదెస్ ఏగ్య్ప్తి అనే దోమ కారణంగా వస్తుంది.ఈ దోమ మానవుని కుట్టినప్పుడు దెంగ్యూ వ్యాప్తి
చెందుతుంది.దీనిలో కొన్ని రకాలున్నాయి.కొందరిని ఈ వ్యాధి జీవితంతాం మాపు లేకుండా బాధిస్తుంది,మరికొందరిలో కొంతకాలం తన ప్రభావాన్ని చూపుతుంది.ఏది ఏమైనా ఈ వ్యాధి తీవ్ర ఇబ్బ్బందులకు గురిచేస్తుంది.ఇంకా దీనికి వాక్సిన్ ను కనిపెట్టని కారణంగా ముందు జాగ్రత్త చర్యలే తీసుకోవాలి.అవి ఎంటో
మనం ఇప్పుదు చూద్దామా..!

డెంగ్యూ వ్యాధి లక్షణాలు.
జ్వరం:
అకస్మాత్తుగా ఇది ప్రవేశిస్తుంది.
39.5-41.4°సి ఉష్నోగ్రతల వరకూ ఉంటుంది.
1-7 రోజుల కడపటి రోజుల వరకూ వస్తుంది.1-2 రోజులకు జ్వరం తగ్గుతూ వస్తుంది.
మరలా రెండవ దశగా చిన్న చిన్న తట్టు మచ్చల్లా మొదలవుతుంది.
తలనొప్పి:
సాధారణంగా జ్వరంతో పాటూ తలనొప్పి మొదలవుతుంది.అయితే తల నుదుటి మీదకాని.కళ్ళ వెనుక కానీ తలనొప్పి వస్తుంది.
నరాల నొప్పి లేదా ఎముకుల నొప్పి:
1.జ్వరంతో పటూ ఇవి బాధిస్తాయి.ఈ నొప్పులు తీవ్ర స్థాయిలో ఉంటాయి.
2.కటి కుడివైపు గానీ,కాళ్ళవద్దగానీ, కీళ్ళ వద్దగానీ వస్తాయి.
ఈ నొప్పులు చాలా తీవ్ర స్థాయిలో బాధిస్తాయి.
3.జ్వరం తగ్గినా నొప్పులు మాత్రం కొన్ని వారాల వరకూ బాధిస్తూనే ఉంటాయి.
నొప్పులు సాధారణంగా డీహెచెఫ్ఫ్ /డీఎసెస్ లో పోతాయి.

ఆరోచితము మరియూ వాంతులు:
1.ఆకలి మందగించటం జరుగుతుంది.
2.వాంతుల స్థాయి పెరిగిపోతుంటుంది.
3.రుచి మారిపోతుంటుంది.
4.లక్ష్ణాలు పిల్లల్లో ఉన్నంత తక్కువగా పెద్దల్లో ఉండవు.

తట్టు మచ్చలు:
ఇవి రావటం మెల్లగా మొదలవుతుంది.

డెంగుఎ హెమోర్ర్హాగిచ్ Fఈవర్ / డెంగ్యూ షాక్ సిండ్రోం:
వ్యాధి మొదలైన కొన్ని రోజులకే డెంగ్యూ అని తెలుస్తుంది.
అంతేకాక జ్వరం సహాయంతో 2-7 రోజుల తర్వాత లక్ష్ణాలు మరింతగా పెరుగుతాయి.అవి:
1.విశ్రాంతి లేకపోవటం.
2.రక్త ప్రసరణ వ్యవస్థ పాడవుతుంది.
3.రక్త స్రావం తో పాటూ మరిన్నింటిని స్పష్టం చేస్తుంది.
4.చర్మంపై ఎర్ర మచ్చలు వచ్చి బాధిస్తాయి.
5.ముక్కులోనుంచి రక్తం కార్టం జరుగుతుంది.
6.పంటి చిగురు నుంచి రక్తం కారతుంది.
7.పొట్టలోనుంచి రక్తం వస్తుంది.అంతే వాంతులు అయ్యే సమయంలో రక్తం పడుతుంది.
8.రక్త పట్టికల సాతం క్రమేపీ తగ్గిపోతుంది.

డెంగ్యూ నివారించటానికి ఇంకా వ్యాక్సిన్ కనిపెట్టడం జరుగలేదు.అందువల్ల దీనికి ముందు జాగ్రత్త చర్యలే మార్గం.అవేంటో చూద్దాం.
ముఖ్యాంగా ఈ డెంగ్యూని వ్యాప్తి చేసేది దొమలే కాబత్తి దోమ కాటు నుంచి జాగ్రత్త వహించాలి.
ప్రపంచా ఆరోగ్య సంస్థ దిశానిర్దేశకాల ప్రకారం ఇంటిగ్రేటెడ్ వెక్టర్ కంట్రోల్ ప్రోగ్రాం అనే ప్రోగాం ద్వారా ఇచ్చింది.
1.అవగాహనా విధానలను అందరికీ తెలియ చెప్పాలి.
2.ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య సమన్వయంతో దీనిపై అవగాహన కల్పించాలి.
3.వ్యాధిని నివారిచేందుకు అన్నివిధాల ప్రయత్నించాలి.
4.క్రియాశీలకమైన,నిర్ణయాత్మక తో వ్యాధి ఏ ప్రదేశాలలో ఎక్కువ ప్రబలిందో చూడాలి.
5.ఈ వ్యాధిని ఎదుర్కొనేదుకు శక్తి సామర్ధ్యాలను పెంచుకుని సమిష్టిగా క్రుషి చేయాలి.

ఇంత్లో మనం పాటించవలసిన జాగ్రత్తలు:
1.దోమలను సాధ్యమైనంతగా రానివ్వకుండా చూసుకోవాలి.
2.మురికి కాల్వలను పరిసరాలలో లేకుండా చూసుకోవాలి.
3.దోమ తెరలను వాడాలి.
4.రోజూ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
5.పొడవాటి బత్తలను శరీరాన్ని పూర్థిగా కప్పేటట్లు వేసుకోవాలి.
ఇలా ముందు జాగ్రత్తలు పాటిస్తే డెంగ్యూ వ్యాధికి దూరంగా ఉండవచ్చు.

0 comments:

Post a Comment